Header Banner

600 డ్రోన్లతో పాక్ అటాక్! బీఎస్ఎఫ్ ఐజీ!

  Sun Jun 01, 2025 10:34        India

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ భారీ స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని విజయవంతంగా ఎదుర్కొంది. కాగా ఇప్పుడు ఆ విషయాల గురించి బీఎస్ఎఫ్ గుజరాత్ ఐజీ అభిషేక్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఆపరేషన్ సిందూర్ సమయంలోనే పాకిస్థాన్ 600 కంటే ఎక్కువ డ్రోన్లను భారత సరిహద్దుల్లోకి పంపిందని తెలిపారు. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థవంతంగా కూల్చి వేసిందని పేర్కొన్నారు.


మే 8 తర్వాత పాకిస్థాన్ డ్రోన్లు పని చేయలేదని.. వారి డేటా, ప్రణాళికలన్నీ మన డిఫెన్స్ ముందు విఫలమయ్యాయని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 200 డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ప్రవేశించాయని.. అయినా అవి ఎలాంటి నష్టం కలిగించలేదని ఐజీ వివరించారు.


ఇది కూడా చదవండి: శ్రీశైలం డ్యామ్‌కు పెద్ద ముప్పుగా మారిన గుంత? ఇంతకీ ఈ 'ప్లంజ్ పూల్' అంటే ఏంటి!

 

అలానే ఆపరేషన్ సిందూర్‌లో మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారని పాఠక్ చెప్పారు. 800 మందికి పైగా మహిళా బీఎస్ఎఫ్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా.. ముఖ్యంగా క్రీక్ ప్రాంతంలో అసిస్టెంట్ కమాండెంట్లు అమన్‌దీప్, నీతి యాదవ్ తమ బెటాలియన్లకు సమర్థ నాయకత్వాన్ని చూపినట్లు కొనియాడారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం జరిగిందని ఐజీ తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వివరించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 35 నుంచి 45 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనే గుజరాత్‌లోని కచ్ జిల్లాతో పాటు రాజస్థాన్‌లోని బార్మేర్ వరకు బీఎస్ఎఫ్ నిరంతర పహారాతో నిఘా కొనసాగుతుందని పాఠక్ తెలిపారు.


ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #PakistanAttack #DroneThreat #BSFAlert #BorderSecurity #NationalSecurity #IndiaPakistanBorder #BSFUpdates #DroneInfiltration